తెలంగాణ

తెలంగాణలో నియంత పాలన: ఉత్తమ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్‌ను అణిచివేయాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని టీ. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు. క్విట్‌ ఇండియా డే సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 8 వేల గ్రామాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామని, టీఆర్‌ఎస్‌ను అంతమొందించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.