రాష్ట్రీయం

గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృధా : ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృధా అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ దోచుకున్న డబ్బులతో గ్రేటర్‌లో ఫ్లెక్సీలు పెడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో సెటిలర్స్‌కు సమాన హక్కులుంటాయని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని తెలిపారు.