జాతీయ వార్తలు
ఉత్తరాఖండ్లో 11 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 May 2018
డెహ్రడూన్: ఉత్తరాఖండ్లో దైవదర్శనానికి వెళ్తున్న భక్తులను లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంపావత్ జిల్లాలోని తనక్పూర్లో జరిగింది. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.