జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో 11 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో దైవదర్శనానికి వెళ్తున్న భక్తులను లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్‌లో జరిగింది. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.