ఆంధ్రప్రదేశ్‌

వాగులో మూడు మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: గూడూరు మండలం తిప్పవరపాడు వద్ద వాగులో సోమవారం గల్లంతయిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు మంగళవారం ఉదయం లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని సోమవారం నాడు స్థానికులు రక్షించారు. వాగులో మునిగి తన కుమార్తె రమణమ్మ మృతి చెందినట్లు తెలిసాక ఆమె తండ్రి హఠాత్తుగా గుండెపోటుకు లోనై మరణించాడు. తండ్రీ కుమార్తెల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి