జాతీయ వార్తలు
వైష్ణోదేవి ఆలయ సమీపంలో మంటలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 May 2016
శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వైష్ణోదేవి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంటలు వ్యాపించాయి. త్రికుల హిల్స్ ఫారెస్టు ఏరియాలో భారీఎత్తున మంటలు ఎగసిపడడంతో సిఆర్పిఎఫ్ సిబ్బంది రంగప్రవేశం చేశారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఆలయం వద్ద ఉన్న యాత్రీకులను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భక్తులకు వసతి కల్పిస్తున్నారు.