జాతీయ వార్తలు

వాజ్‌పేయికి నివాళులర్పించనున్న విదేశీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: డిల్లీలోని దీనదయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించిన వాజ్‌పేయి పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పొరుగు దేశాల నేతలు నేడు భారత్‌కు రానున్నారు. బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌ ఈ సాయంత్రం దిల్లీ చేరుకుని వాజ్‌పేయీ పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు.