జాతీయ వార్తలు

స్కూల్ వ్యాన్, బస్సు ఢీ: 8 మంది పిల్లలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఓ పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పదిమంది పిల్లలు గాయపడ్డారు. మంగళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద ఈ ఘోరం జరిగింది. క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాలకు చెందిన పిల్లలు స్కూల్ వ్యాన్‌లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.