ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో కోలాహలంగా ‘మనం-వనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: హరితాంధ్ర ప్రదేశ్ కలను సాకారం చేసేందుకు ఎపి ప్రభుత్వం చేపట్టిన ‘మనం-వనం’ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థులు ఇతర వర్గాల ప్రజలు కూడా మొక్కలు నాటడంలో నిమగ్నమయ్యారు. గ్రామగ్రామాన మనం-వనం కార్యక్రమంతో కోలాహలం కనిపిస్తోంది.