ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో పది వర్శిటీలకు పాలక మండళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పది విశ్వవిద్యాలయాలకు పాలకమండళ్లను నియమిస్తూ ఎపి సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం, అనంతపురంలోని జెఎన్‌టియుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నన్నయ, యోగి వేమన, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, కృష్ణా, సింహపురి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాలకు కొత్తగా పాలకమండళ్లను నియమించారు.