జాతీయ వార్తలు

ఆలయంలో వసుంధరరాజె పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రి వసుంధరరాజే మాత బాల త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఆమె ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నంత సేపు అక్కడే ఉండి పూజలు చేయటం ఆనవాయితీ. 2013లో ఆమె ఇలాగే పూజలు చేశారు. కాని ఇక్కడ కాంగ్రెస్ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 76 స్థానాల్లో, ఇతరులు 23 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.