ఆంధ్రప్రదేశ్
వేదాలతో మన ఖ్యాతి విశ్వవ్యాప్తం: ప్రణబ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 December 2015
కాకినాడ: వేదాల వల్ల మన దేశం కీర్తిప్రతిష్ఠలు విశ్వవ్యాప్తంగా విస్తరించాయని, వేదాలపై ప్రచారం చేస్తే వివిధ దేశాల మధ్య స్నేహబంధం పెరిగి ప్రపంచశాంతి సాధ్యమవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆకివీడు మండలం అయి భీమవరంలో ఆయన శుక్రవారం ఉదయం టిటిడి నిర్మించిన వేద పఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ వేద పాఠశాల మన సంస్కృతిని ప్రతిబింబిస్తోందని ఆయన కొనియాడారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఎపి సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.