ఆంధ్రప్రదేశ్
వెలగపూడిలో సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖలు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 August 2016
గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో ఎపి సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ కార్యాలయాలను మంత్రి రావెల కిశోర్బాబు బుధవారం ప్రారంభించారు. వారంలోగా పూర్తిస్థాయిలో కార్యాలయాలు సిద్ధమవుతాయని, తగినంత వసతి కోసం వీటిని ప్రారంభించడంలో ఆలస్యం జరిగిందన్నారు.