జాతీయ వార్తలు
జైట్లీతో వెంకయ్య, సుజనా మంతనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 August 2016
దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఎపికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి సోమవారం సమావేశమయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు పార్లమెంటు వద్ద ధర్నా చేసిన నేపథ్యంలో జైట్లీని వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలు, ఎపిలో తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై వెంకయ్య, సుజనా జైట్లీతో చర్చించినట్లు సమాచారం.