ఆంధ్రప్రదేశ్
గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి : వెంకయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 January 2016
విశాఖపట్టణం: గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారని, వెంకయ్య, తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడి గీతం వర్సిటీలో ప్రారంభమైన గాంధీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన వెంకయ్య గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారన్నారు.