ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. బుధవారం పుష్కర యాత్ర తిరుమలలో ప్రారంభమై 7వ తేదీకి విజయవాడకు చేరనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.