ఆంధ్రప్రదేశ్‌

పరిశీలనలో అసెంబ్లీ స్థానాల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమితుడైన కె.లక్ష్మణ్ సారథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతో లక్ష్మణ్ ఆదివారంనాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశం కేంద్ర న్యాయశాఖ పరిథిలో ఉందని అన్నారు. వివిధ ప్రక్రియలు పూర్తయ్యాక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు.