ఆంధ్రప్రదేశ్‌

సింగిల్‌ విండో పద్ధతిలో త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కొత్త రాజధాని నిర్మాణంలో ఎన్నో సవాళ్లున్నాయని,సింగిల్‌ విండో పద్ధతిలో త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ విజయవాడ విభాగం ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను సీఎం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖ స్థిరాస్తి, అనుబంధ సంస్థలు, బ్యాంకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థిరాస్తి రంగం అంటే ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకొస్తుందని, హైదరాబాద్‌ను ఆవిధంగా అభివృద్ధి చేశామని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతోపాటు, క్రెడాయ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు