ఆంధ్రప్రదేశ్‌

రాబోయో రోజుల్లో ఏపీ శక్తివంతమైన రాష్ట్రం : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాబోయో రోజుల్లో ఏపీ శక్తివంతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా విజయవాడలో ఫ్లైవంతెనలు, రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈనెల 19న మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనంతరం నాడు లేని అసహనం నేడెందుకు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీలో 65వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు.