జాతీయ వార్తలు

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అభిశంసనకు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు విపక్షాలు నోటీసుల జారీ చేశాయి. ఈమేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నోటీసు అందించాయి. ఈ నోటీసుపై 71మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి.