ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌ విందుకు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల నిర్వహణపై పోలీస్‌ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి భాగ్యనగరానికి బయల్దేరారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చే తేనీటి విందులో చంద్రబాబు పాల్గొంటారు.