ఆంధ్రప్రదేశ్‌

ముస్తాక్‌కు ఏపి కేబినెట్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:సియాచిన్‌లో మంచు శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ముస్తాక్‌కు ఏపి మంత్రిమండలి నివాళి అర్పించింది. సోమవారంనాడు ఇక్కడ భేటి అయిన మంత్రివర్గం సియాచిన్ సంఘటనపై చర్చించింది. ముస్తాక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆయన కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.