మెరుపు

పిడుగుపాటుకు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం, ఏప్రిల్ 20: మండలంలోని మేడూరులో శుక్రవారం సాయంత్రం సంభవించిన పిడుగుపాటుకు నాగోలు కృష్ణ (40) ప్రాణాలు కోల్పోయాడు. తన మిరప చేలో కృష్ణ పనిచేసుకుంటుండగా సంభవించిన పిడుగుపాటుకు అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన పక్క పొలంలో పనిచేస్తున్నవారు అతనిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యుడు వెల్లడించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.