ఆంధ్రప్రదేశ్‌

4 ఏళ్లలో విజయవాడ మెట్రో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిడమానూరు - నెహ్రూ బస్‌స్టేషన్ మెట్రో రైల్‌ కారిడార్‌ను 2019 ఫిబ్రవరికి పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. నాలుగేళ్లలో మెట్రోను పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు.