విశాఖ

దేవీపురంలో వైష్టవీదేవికిక్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, సెప్టెంబర్ 13 : మండలంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నిధిలో మంగళవారం భారత దేశం లోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా శీఘ్రమే కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవించే మహిమ కలిగిన తల్లి శ్రీ వైష్ణవీదేవికి భక్తులు క్షీరాభిషేకం చేశారు. అలాగే కౌమార దేవీపూజలకు మహిళాభక్తులు పోటీ పడ్డారు. ఇక్కడి ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు సర్వీగ నిష్టల ప్రహ్లాదశాస్ర్తీ( అమృతానందమయ స్వామీజీ) కుమార్తె కందర్ప రమాప్రభాకర్ భక్తులకు స్వాగతం పలికారు. ఇక్కడికి వచ్చిన భక్తులో పుట్టపర్తి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హృద్రోగ నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, (హైదరాబాద్), బెంగుళూరుకు చెందిన భక్తులు చారు సిన్హా,శాలినీ సూధ్, అనంతరామన్, మహేష్, సుందరేశన్ తదితరులు పాల్గొన్నారు.