విశాఖపట్నం
పోర్ట్ లూరుూస్లో తరణికి మరమ్మతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 April 2018
విశాఖపట్నం, ఏప్రిల్ 26: గ్లోబ్ను చుట్టివచ్చేందుకు ఆరుగురు నేవీ యువతులతో బయల్దేరిన ఐఎన్ఎస్వి తరణి అత్యవసర మరమ్మతుల కోసం పోర్ట్ లూరుూస్కు చేరుకుంది. స్టీరింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దీన్ని మరమ్మతు కోసం ఆ పోర్టుకు చేర్చారు. ఆదేశంలోని ఇండియన్ హై కమిషనర్ మైట్రీయస్ సదరు నౌకలో ఉన్న యువతులకు కావల్సిన సదుపాయాలను కల్పించారు. ఈ నౌక త్వరగా మరమ్మతులు పూర్తి చేసుకుని బయల్దేరేలా పోర్టు అధికారులతో మాట్లాడారు. ఈ నౌక వచ్చే నెలలో గోవాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.