విశాఖపట్నం

బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ, స్థానిక బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నాయకులు పీవీ నారాయణ, నాగేంద్ర తదితరులు నివాళులు అర్పించారు.