విశాఖపట్నం

కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, సెప్టెంబర్ 24: మావోయిస్టులు చేతిలో హతమైన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎస్టీసెల్ చైర్మెన్ సివ్వేరి సోమల ఆత్మకు శాంతి చేకూరేలా సర్వమత ప్రార్ధనలు స్థానిక మెయిన్ బజార్‌లో నిర్వహించారు. ఈకార్యక్రమం టీడీపీ నాయకులు నక్కా సన్యాసిరావు, కె.తిరుమలరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వేశ్వరరావు అమర్హ్రే అంటూ నినాదాలు చేసారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎ. పరదేశి, టీడీపీ నాయకులు తుసీనాధరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు వైకాపా నాయుకులు సంఘీబావ ర్యాలీ
అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 24: వైకాపా అధినేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తిఅయిన సందర్బంగా మంగళవారం పట్టణంలో సంఘీబావం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు తెలిపారు. స్థానిక ఉడ్‌పేట ఆయన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుకోవడానికి, నవరత్నాలు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి