ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో దొంగల కలకలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖలో దొంగల కలకలం.. పట్టపగలు మూడిళ్లలో 85 తులాల బంగారం చోరీ
విశాఖపట్నం: విశాఖ నగరంలో దొంగలు స్వైరవిహారం చేశారు. మంగళవారం పట్టపగలు జనసమర్ధం ఉండే ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో ఓకేసారి 85 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.