ఆంధ్రప్రదేశ్
ఊబిలో కూరుకుని బాలుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 March 2016
గుంటూరు: తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద సోమవారం ఉదయం ఇసుక మేట వద్ద ఫుట్బాల్ ఆడుతున్న నలుగురు పిల్లలు భూమిలోకి కూరుకుపోయారు. స్థానికులు ముగ్గురిని కాపాడారు. ఐతే ప్రవీణ్ నాయక్ అనే బాలుడు ఊబిలో ఊపిరాడక మరణించాడు.