విజయనగరం

మంచి రాజకీయాలు పట్ట్భద్రులతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, అక్టోబర్ 7: ఎమ్మె ల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులైన యు వత పాల్గొనడం ద్వారా మంచి రాజకీయాలను అందించవచ్చని బిజెపి రాష్ట్ర నాయకుడు గోపాలరాజు తెలిపారు. శుక్రవారం స్థాని క ఫంక్షన్ హాలులో పట్ట్భద్రుల ఓటరు నమోదులో ఆయన పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలకు నీతినిజాయితీతో కూడిన పాలన అందించాలన్నారు. బిజెపి ద్వారా ప్రజలకు మేలు చేకూర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ నెల 31వతేదీలోగా పట్ట్భద్రులైన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత పాల్గొని మంచి రాజకీయాలకు పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల కుమార్, అక్కునాయుడు,సోమురాజు పాల్గొన్నారు.