విజయనగరం
వైభవంగా వసంత పంచమి వేడుకలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 January 2018
గజపతినగరం, జనవరి 22: గజపతినగరం సాయిసిద్ధార్థ విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. సర్వస్వతీదేవి విగ్రహానికి సాయిసిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్.పెద్దినాయుడు ఆయన సతీమణి శారదానాయుడులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతోపాటు విద్యా సంస్థల కరస్పాండెంట్ శీరంరెడ్డి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.రమణ, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో సుమారు 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ అన్న ప్రసాదాన్ని గావించారు.