రాష్ట్రీయం

‘నీరు- ప్రగతి’పై శే్వతపత్రం:సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: సమస్త మానవాళికి నిత్యం ఉపయోగపడే నీటిని పొదుపుగా వినియోగించుకునే విధానాలపై ప్రజాభిప్రాయసేకరణ నిమిత్తం శే్వతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన నెల్లూరుజిల్లా సోమశిల జలాశయం వద్ద పూజలు నిర్వహించి తెలుగుగంగ (కండలేరు) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార యంత్రాంగంతో సమీక్షించిన అనంతరం మాట్లాడుతూ జలం కూడా ధనం మాదిరి విలువైనదిగా భావించాలన్నారు.