జాతీయ వార్తలు

లాతూరుకు చేరిన నీటి రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న మరట్వాడా ప్రాంతంలోని లాతూరుకు మంగళవారం ఉదయం నీటి రైలు చేరుకుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని మిరాజ్ రైల్వే స్టేషన్ నుంచి పది వ్యాగన్లలో ఏభై లక్షల లీటర్ల నీటిని తొలివిడతగా లాతూరుకు అధికారులు తరలించారు. ఏభై వ్యాగన్ల ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదించినా దూరం ఎక్కువ కావడంతో పది వ్యాగన్లకే పరిమితం చేశారు. మరో విడత లాతూరుకు నీటి రైలును నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు.