ఆంధ్రప్రదేశ్‌

మంచినీళ్ల కోసం ఘర్షణ: ఆరుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: వీధికుళాయి వద్ద మంచినీటి కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఆరుగురు గాయపడ్డ ఘటన గిద్దలూరు మండలం గుమ్మనపల్లిలో మంగళవారం జరిగింది. కుళాయి వద్ద నీటి కోసం వాదన మొదలై ఘర్షణగా మారంది. ఇరువర్గాల వారు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. గాయపడిన ఆరుగురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.