జాతీయ వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు : ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 August 2016
ముర్షీదాబాద్ : పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయప్డడారు. మూడో అంతస్తులోని పిల్లల వార్డుకు పక్కనున్న గదిలో మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం తెలిసిన వెంటనే రెండు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదం కారణంగా చిల్ట్రన్ వార్డులోని పిల్లలను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు.