జాతీయ వార్తలు

బెంగాల్‌లో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో రెండో దశ పోలింగ్ సందర్భంగా జుమూరియా ప్రాంతంలో సోమవారం ఉదయం అధికార తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో పలువురు గాయపడ్డారు. హింస చెలరేగడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.