రాష్ట్రీయం

నేడు ప.గో. జిల్లాకు రాష్టప్రతి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*అయిభీమవరంలో వేద పాఠశాలకు ప్రారంభోత్సవం
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్మించిన వేద పాఠశాలను రాష్టప్రతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు.