జాతీయ వార్తలు

3 రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: విశాఖ, రాంచీ, పాట్నా రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలో వేచి ఉండే ప్రయాణికులు ఉచితంగా ఇంటర్నెట్‌ను వీక్షించేందుకు వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్‌లో 400 స్టేషన్లలో ఈ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.