జాతీయ వార్తలు

యాదాద్రి వరకూ ఎంఎంటిఎస్‌ను పొడిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఘట్‌కేసర్ నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటిఎస్ సర్వీసును పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ రైల్వే బోర్డు చైర్మన్ ఏకె మిట్టల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుండి వరంగల్‌లోని కాజిపేట వరకు మూడో రైల్వేలైన్ వేయడం ద్వారా యాదాద్రికి ఎంఎంటిఎస్ సర్వీసు ఉపయోగించుకోవచ్చునని బూర నర్సయ్య గౌడ్ చైర్మన్‌కు తెలిపారు. గతంలో ఈ ఎంఎంటిఎస్ సర్వీసు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ గుర్తుచేశారు.