ఆంధ్రప్రదేశ్‌

యాగంటి ఈఓపై ఉద్యోగి హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: యాగంటి ఆలయ ఈఓ ఆదిశేషునాయుడిపై సోమవారం మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి అనే గుమస్తా హత్యాయత్నం చేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు రామకృష్ణారెడ్డికి జీతం నిలిపివేశారు. తనపై ఈఓ కక్ష గట్టారన్న ఆగ్రహంతో ఈఓపై రామకృష్ణారెడ్డి పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా మిగతా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు గండం గడిచింది. పరారైన రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.