జాతీయ వార్తలు

యానాంలో కొనసాగుతున్న గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానాం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం, పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తాపడిన ఘటనలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క మహిళ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఆరుగురు విద్యార్థుల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు యానాం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.