రాష్ట్రీయం
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 July 2018
పశువుల్లంక: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. ఈ రోజు గాలింపులో ఎలాంటి ఫలితం లేదని అన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. మంగళవారంనాడు యానం, సావిత్రినగర్, భైరవపాలెం కేంద్రంగా సెర్చ్ కొనసాగింది.