తెలంగాణ

సిఎం రిలీఫ్ ఫండ్ ఖర్చులపై కోర్టుకెళ్తాం: మధుయాష్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల కేటాయింపులు, ఖర్చులపై తాము కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్టీ తెలిపారు. ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను విమర్శించేవారిని నాశనం చేయడంలో సిఎం కెసిఆర్ సిద్ధహస్తుడని, ఆయన ప్రోత్సాహంతోనే హెచ్‌సియులో దాడులు జరుగుతున్నాయని యాష్కీ ఆరోపించారు.