ఆంధ్రప్రదేశ్
23న వైకాపా కొవ్వొత్తుల ర్యాలీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 23న అన్ని జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ర్యాలీలు జరపాలని వైకాపా నిర్ణయించింది. కరవు, నీటి సమస్యపై మే 2న మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. విశాఖలో టిడిపి యువనేత లోకేష్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో వలే మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటుతో భారీగా నిధులు స్వాహా చేసే అవకాశం ఉందన్నారు.