ఆంధ్రప్రదేశ్‌

ఏపి పిఎసి అధ్యక్షుడిగా రాజేంద్రనాథ్‌రెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపి అసెంబ్లీలో పిఎసి కమిటీ చైర్మన్‌గా కర్నూల్ జిల్లా డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్ రెడ్డి పేరును వైకాపా ఎమ్మెల్యేల భేటీలో ఆ పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. సోమవారం లోటస్ పాండ్‌లోని తన ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు, భవిష్యత్ పరిణామాల గురించి కూడా ఆయన సమావేశంలో చర్చించారు.