రాష్ట్రీయం

వీసీపై కేంద్ర మంత్రులు ఒత్తిడి : సీతారం ఏచూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ మృతిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఒత్తిడితో వీసీ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావులే విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమని ఆయన అన్నారు. తక్షణమే కేంద్ర మంత్రులను పదవుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.