జాతీయ వార్తలు
గోవుల మృతిపై 8మంది అధికారులపై వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 July 2019
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలల్లో 35 ఆవులు చనిపోయిన ఘటనల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఎనిమిది మంది అధికారులపై వేటు వేసింది. గోవుల మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఈ విచారణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయినట్లు వెల్లడవ్వటంతో అధికారులపై వేటు పడింది.