జాతీయ వార్తలు

ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఇటీవల వైకాపా నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు కలిగిస్తున్న పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని కోరుతూ వైకాపా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైకాపా వేసిన పిటిషన్‌పై వారం రోజుల తర్వాత విచారణ ప్రారంభిస్తామని సుప్రీం వాయిదా వేసింది.