ఆంధ్రప్రదేశ్‌

రోజాకు మద్దతుగా మహిళా ఎమ్మెల్యేల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా తమ పార్టీ సభ్యురాలు రోజాను అసెంబ్లీలోకి స్పీకర్ అనుమతించక పోవడం అన్యాయమని వైకాపాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగిస్తామని ఎమ్మెల్యేలు గిడ్డి రాజేశ్వరి, కళావతి తదితరులు ప్రకటించారు.