ఆంధ్రప్రదేశ్‌

జెడ్పీ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: క్వారీ పేలుళ్ల కారణంగా తన ఇంటికి ప్రమాదం పొంచి ఉందని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓ మహిళ సోమవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించింది. పురుగుల మందు తాగిన ఆమెను జడ్పీ ఉద్యోగులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మల్లవరం వద్ద క్వారీ పేరిట కొండలను పేల్చుతున్నందున తాను ఇంటిని కోల్పేయే ప్రమాదం ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన విజయమ్మ సోమవారం ఉదయం గ్రీవెన్స్ విభాగంలో ఫిర్యాదు చేసేందుకు జెడ్పీ ఆఫీసుకు వచ్చింది. తన ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగింది.